తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

81చూసినవారు
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ 31 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న 69,632 మంది స్వామివారిని దర్శించుకోగా, 26,512 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.32 కోట్లు వచ్చింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్