సాంబార్‌లో చచ్చిన ఎలుక (వీడియో)

50చూసినవారు
అహ్మదాబాద్‌ నికోల్‌ ప్రాంతంలోని దేవి దోసా రెస్టారెంట్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. ఓ కస్టమర్‌ ఫుడ్ ఆర్డర్ ఇవ్వగా ఆయనకు సాంబార్‌లో చచ్చిన ఎలుక కనిపించింది. దీనిపై రెస్టారెంట్ సిబ్బందిని నిలదీయగా, వారు నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. దీంతో రెస్టారెంట్ యజమాని అల్పేష్ కెవాడియాపై అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (AMC) ఆరోగ్య విభాగానికి ఆ కస్టమర్ ఫిర్యాదు చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్