తెలుగు వెలుగు రామోజీ రావు మృతి తీరని లోటు: చంద్రబాబు

76చూసినవారు
తెలుగు వెలుగు రామోజీ రావు మృతి తీరని లోటు: చంద్రబాబు
తెలుగు వెలుగు రామోజీ రావు మృతి తీరని లోటు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఫిల్మ్ సిటీలో రామోజీ రావు పార్థివ దేహానికి ఆయన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రామోజీ రావు తెలుగు వారి జీవితాల్లో అత్యంత ప్రభావవంతమైన ముద్ర వేశారని అన్నారు. సమస్యలపై పోరాటంలో రామోజీ రావు అందరికి స్ఫూర్తిదాయకమన్నారు.

సంబంధిత పోస్ట్