నాపై కేసు పెట్టేందుకు ఢిల్లీ పోలీసులను ఎంచుకున్నారు: రేవంత్

55చూసినవారు
నాపై కేసు పెట్టేందుకు ఢిల్లీ పోలీసులను ఎంచుకున్నారు: రేవంత్
నాపై కేసు పెట్టేందుకు ఢిల్లీ పోలీసులను ఎంచుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎవరో ఫిర్యాదు చేస్తే తనపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని మండిపడ్డారు. ’దేశ భద్రతకు ముప్పు వాటిల్లినట్లు ఆగమేఘాల మీద నాపై కేసు పెట్టారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే కచ్చితంగా రిజర్వేషన్లు రద్దు చేస్తారు‘ అని ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని రేవంత్ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్