ప్రధాని మోదీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ (వీడియో)

61చూసినవారు
ఎన్నికల ప్రచారంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశ సంపదను ముస్లింలకు దోచి పెడుతుందంటూ మోదీ బహిరంగ సభలో అన్నారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్ష ఇండియా కూటమి సహా ఇతర పార్టీల నేతలు తప్పుబడుతున్నారు. ఒక మతంపై ఇంత నీచంగా మాట్లాడుతున్నా ఎన్నికల కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్