లంచం తీసుకుంటూ విజయనగరం మండల డిప
్యూటీ తహశీల
్దార్ కొార్ కొట్
నాన శ్రీనివాసరావు ఏసీబీకి చిక్కాడు. స్
థలానికి సంబంధించిన సర్వే నెంబర్ ఎండార్స్మెంట్ కోసం రైతు నుంచి పది వేలు లంచం డిమాండ్ చేశాడు. వెంటనే ఆ రైతు ఏస
ీబీని ఆశ్రయించాడు. దాంతో ఏసీబీ అధికారులు తహశీల్దారు కార్యాలయంలో దాడులు నిర్వహించ
ారు. ఈ మేరకు రైతు నుంచి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.