తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా మారాయి. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన నాలుగు నెలల్లోనే పార్లమెంట్ ఎన్నికలు కూడా రావడంతో అన్ని పార్టీలు ఎలక్షన్ మూడ్ లోకి వెళ్లిపోయాయి. ఈ ఎన్నికల్లో కనీసం 10కిపైగా స్థానాలను గెలుచుకొని మరోసారి సత్తా చాటాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. పార్లమెంట్ ఎన్నికలు రెండు జాతీయ పార్టీల మధ్యే జరుగనున్నాయి.