ఈ ఆకుల్లో భోజనం చేయడం వలన కలిగే ప్రయోజనం తెలుసా

55చూసినవారు
ఈ ఆకుల్లో భోజనం చేయడం వలన కలిగే ప్రయోజనం తెలుసా
భారతీయ సాంప్రదాయంలో ఆహారం తీసుకునేందుకు అనేక నియమాలున్నాయి. పూర్వం ఆహారాన్ని భుజించడానికి ఆకులతో తయారు చేసిన విస్తరీలను ఉపయోగించే వారు. అయితే ఆహారం తినడానికి మిక్కిలి శ్రేష్టమైనది అరటి ఆకు. దీనిలో ఆహారం తినడం వలన కఫవాతములు హరిస్తాయి. శ్లేష్మ సంబంధ ఇబ్బందులు తగ్గుతాయి. శరీరకాంతి మెరుగు పడుతుంది. సంభోగ శక్తి పెరుగుతుంది. ఆకలి కలుగుతుంది. దంతాలను సంరక్షిస్తుంది. శరీర నొప్పులు దరిచేరవు. అంతేకాదు అల్సర్ ను నయం చేస్తుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you