మొదటి ఎగ్జిట్ పోల్ ఎప్పుడు వచ్చిందో తెలుసా?

68చూసినవారు
మొదటి ఎగ్జిట్ పోల్ ఎప్పుడు వచ్చిందో తెలుసా?
భారతదేశంలో ఎగ్జిట్ పోల్స్ ట్రెండ్ ప్రారంభంకావడానికి చాలాకాలం ముందే చాలా దేశాలలో ప్రారంభమైంది. మొదటిసారిగా 1936లో ఈ ఎగ్జిట్ పోల్స్ యూఎస్ఏలో ప్రారంభించారు. ఆ తర్వాత దక్షిణాసియా, యూరప్, ఆగ్నేయాసియాతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో పోల్స్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ నిర్వహించబడుతున్నాయి.

సంబంధిత పోస్ట్