దేశంలో శక్తివంతమైన శివాలయాలు ఎక్కడున్నాయో తెలుసా..!

71చూసినవారు
దేశంలో శక్తివంతమైన శివాలయాలు ఎక్కడున్నాయో తెలుసా..!
మన దేశంలో కాశ్మీర్ నుంచి కన్యా కుమారి వరకు అనేక దేవాలయాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం శివయ్యకు అంకితం చేయబడ్డాయి. వాటిలో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామిగా కొలువై ఉన్నారు. తమిళనాడులోని రామేశ్వరంలోనూ ఈశ్వరుడు కొలువై ఉన్నాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఉజ్జయినీలో శివయ్య మహాకాళేశ్వరుని రూపంలో దర్శనమిస్తాడు. కేదారనాథుడిగా దర్శనమిచ్చే కైలాసనాథుని ఆలం ఉత్తరాఖండ్ లోని రుద్రప్రయాగ్ జిల్లాలో ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్