స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ ఖాతాదారులకు ఓ లేఖ రాసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నిర్దిష్ట డెబిట్ కార్డులతో అనుబంధించబడిన అన్యువల్ మైంటైన్నెన్స్ చార్జెస్ రూ.75 పెంచుతున్నట్లు ప్రకటించింది. SBI వెబ్సైట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ రూల్ ఏప్రిల్ 1 నుండి అమలులోకి వస్తుంది. అన్యువల్ మైంటైన్నెన్స్ ఛార్జీలు కాకుండా, డెబిట్ కార్డ్లకు సంబంధించిన ఇతర ఛార్జీలను కూడా SBI వివరించింది.