CJIకి 500 మంది న్యాయవాదుల సంచలన లేఖ

63చూసినవారు
CJIకి 500 మంది న్యాయవాదుల సంచలన లేఖ
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి సుమారు 500 మందికిపైగా న్యాయవాదులు లేఖ రాశారు. న్యాయవ్యవస్థ సమగ్రతను దెబ్బతీసే ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ లేఖ రాశారు. కోర్టు నిర్ణయాలను ప్రభావితం చేయడానికి ‘కొన్ని ప్రత్యేక బృందాలు’ ప్రయత్నిస్తున్నాయని న్యాయవాదులు ఆరోపించారు. న్యాయవ్యవస్థ సమగ్రతను కాపాడేందుకు ఈ దాడులకు వ్యతిరేకంగా రక్షణ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్