నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

73చూసినవారు
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం మిశ్రమంగా ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం లాభాల్లో మొదలైనా మెల్లగా నష్టాల్లోకి జారుకొన్నాయి. ఉదయం 9.40 సమయంలో సెన్సెక్స్ 191 పాయింట్లు నష్టపోయి 76,619 వద్ద, నిఫ్టీ 36 పాయింట్ల నష్టంతో 23,362 దగ్గర కొనసాగుతున్నాయి. ఆదిత్య బిర్లా, ఎస్ఎల్, జనరల్ ఇన్య్సూరెన్స్, టింకెన్ ఇండియా, జయప్రకాశ్ అసోసియేట్స్, టిటాఘర్ రైల్ సిస్టమ్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్