భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి రాహుల్ ద్రవిడ్ కీలక బాధ్యతలు అప్పగించాడు. కోచ్గా ఆఖరి రోజు కూడా ద్రవిడ్ తన విధులను నిర్వర్తిస్తూ.. కోహ్లీని ఓ కోరిక కోరాడు. టెస్టుల్లోనూ భారత జట్టుని ఛాంపియన్గా నిలబెట్టాలని చెప్పాడు. ‘‘వైట్ బాల్తో మనం మూడూ సాధించాం. ఇక మిగిలింది ఎరుపు ఒక్కటే. అది కూడా సాధించండి’’ అని డ్రెస్సింగ్ రూమ్లో కోహ్లీతో ద్రవిడ్ చెప్పాడు.