89 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన టీమిండియా

66చూసినవారు
89 ఏళ్ల రికార్డును బ్రేక్ చేసిన టీమిండియా
భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌ తొలి రోజు ఆటలో 4 వికెట్లు కోల్పోయి 525 పరుగులు చేసింది. దీంతో మహిళా క్రికెట్‌ చరిత్రలో తొలి రోజు ఆటలో అత్యధిక పరుగులు చేసిన జట్టుగా నిలిచింది. ఇంగ్లండ్‌ 1935లో చేసిన 431/4 ఇప్పటివరకు అత్యధిక స్కోరు. 89 ఏళ్ల రికార్డును ఇప్పుడు టీమిండియా బ్రేక్ చేసింది.

సంబంధిత పోస్ట్