అసోంలోని కాచర్ జిల్లాలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అసోం-మిజోరాం సరిహద్దులో 1.7 కేజీల హెరాయిన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ రూ.8.5 కోట్ల విలువ ఉంటుందని తెలిపారు. అలాగే, ఓ డ్రగ్ పెడ్లర్ను అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.