మద్యం మత్తులో యువకుల వీరంగం (వీడియో)

61చూసినవారు
AP: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం గాదెంకి టోల్ ప్లాజా వద్ద తాటిబెల్లం కాఫీ దుకాణంలో మద్యం మత్తులో యువకుల వీరంగం సృష్టించారు. బిల్లు అడిగినందుకు షాపులోని సిబ్బందిపై.. కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. దాడిలో గాయపడిన సిబ్బంది దీపక్, చేతన్, ఉదయ్ ల పరిస్థితి విషమంగా ఉంది. నిందితులు పాకాలకు చెందిన పాంట్ర దిలీప్ నాయుడు, మనోజ్, గౌతమ్, దినేష్ గా పోలీసులు గుర్తించారు.

సంబంధిత పోస్ట్