హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం

83చూసినవారు
హిమాచల్ ప్రదేశ్‌లో భూకంపం
హిమాచల్ ప్రదేశ్‌లో శుక్రవారం భూకంపం సంభవించింది. తెల్లవారుజామున 3.39 గంటలకు కులులో భూప్రకంపనలు వచ్చాయి. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.0గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. అయితే భూకంపం వల్ల ఆ ప్రాంతంలో ఆస్తి, ప్రాణ నష్టం ఏర్పడినట్లు సమాచారం లేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్