‘ఎక్స్’కు ఈసీ వార్నింగ్

71చూసినవారు
‘ఎక్స్’కు ఈసీ వార్నింగ్
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’కు భారత ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసింది. రాజకీయ ప్రేరేపిత పోస్టులు, ప్రజాప్రతినిధుల ప్రసంగాలు, పోస్టులను తొలగించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు ఆమోదయోగ్యం కాదంటూనే ‘ఎక్స్’ వాటిని తొలగించింది. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే వాటిని హోల్డ్‌లో పెడుతున్నట్లు ప్రకటించింది. ఈమేరకు ఎక్స్ ఓ ప్రకటన విడుదల చేసింది.

సంబంధిత పోస్ట్