సీఎంఆర్ఎఫ్‌కు రిలయన్స్ ఫౌండేషన్ రూ. 20 కోట్లు భారీ విరాళం(వీడియో)

53చూసినవారు
తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం సీఎం సహాయనిధికి రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం అందించింది. రూ.20 కోట్ల విరాళం చెక్కును సంస్థ ప్రతినిధులు సీఎం రేవంత్‌రెడ్డికి అందజేశారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ లోని నివాసంలో సీఎం రేవంత్ ని కలిసి రిలయన్స్ ఫౌండేషన్ ప్రతినిధులు చెక్కును అందించారు.

సంబంధిత పోస్ట్