థియేటర్‌లో ఉద్రిక్తత.. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై లాఠీఛార్జ్ (వీడియో)

67చూసినవారు
ఎన్టీఆర్ దేవర చిత్రం విడుదల సందర్భంగా ఏపీలోని కడప జిల్లాలో ఉద్రిక్తత నెలకొంది. రాజా థియేటర్ వద్ద బెనిఫిట్ షో సమయంలో తోపులాట జరిగింది. టికెట్లు తీసుకోకుండా అభిమానులంతా థియేటర్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో అభిమానులు, థియేటర్ సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. ఘర్షణకు దిగడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. లాఠీఛార్జ్ చేసి ఎన్టీఆర్ ఫ్యాన్‌ను చెదరగొట్టారు.

సంబంధిత పోస్ట్