భారతీయుల కోసం ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్

76చూసినవారు
భారతీయుల కోసం ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్
ఇజ్రాయెల్-హమాస్ మధ్య నిరంతరం యుద్ధం జరుగుతోంది. మంగళవారం ఇజ్రాయెల్ ఉత్తర సరిహద్దులో జరిగిన క్షిపణి దాడిలో ఓ భారత పౌరుడు మరణించగా, ఇద్దరు గాయపడ్డారు. దీంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. అక్కడ నివసిస్తున్న తమ పౌరులను సురక్షిత ప్రాంతానికి తరలించాలని ఇజ్రాయెల్‌ని కోరింది. స్పందించిన అక్కడి ప్రభుత్వం అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ +972-35226748 జారీచేసింది. ఆపదలో ఉన్నవారు తమను సంప్రదించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్