శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్

542చూసినవారు
నటి జాన్వీ కపూర్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆమె వెంట శిఖర్ పహారియా, అలనాటి హీరోయిన్ మహేశ్వరి, బెస్ట్ ఫ్రెండ్ అర్హన్ అవత్రమణి ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్