స్పీకర్ ముందు అందరూ తలవంచాల్సిందే: రాహుల్ గాంధీ

51చూసినవారు
స్పీకర్ ముందు అందరూ తలవంచాల్సిందే: రాహుల్ గాంధీ
సత్యం, అహింస, ధైర్యం.. అనేవి మా జాతి నినాదాలు అని లోక్‌సభలో రాహుల్ గాంధీ అన్నారు. మనం శత్రువులం కాదు.. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ఇక్కడ ఉన్నామని పేర్కొన్నారు. రైతులు, విద్యార్థుల సమస్యపై ప్రస్తావించినప్పుడు అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. సభలో స్పీకరే పెద్దవారని.. ఆయన ఎవరిముందు తలవంచకూడదని రాహుల్ సూచించారు. స్పీకర్ ముందు అందరూ తలవంచి నమస్కరించాల్సిందేనన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్