పాకిస్థాన్‌లో విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్‌కి ఘన స్వాగతం (వీడియో)

53చూసినవారు
రెండు రోజుల పర్యటనలో భాగంగా భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ పాకిస్థాన్ చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అధికారులు ఘన స్వాగతం పలికారు. రావల్పిండిలో నేడు, రేపు జరిగే 23వ షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్(SCO) శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొంటారు. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇచ్చే సాయంకాల విందులో చైనా ప్రధాని లి కియాంగ్, రష్యా ప్రధాని మిఖాయిల్ మిన్హాస్టిన్లతో పాటు జైశంకర్ పాల్గొంటారని తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్