ఏపీ ప్రధాన పార్టీ అధ్యక్షుల ఫ్యామిలీ టూర్స్

65చూసినవారు
ఏపీ ప్రధాన పార్టీ అధ్యక్షుల ఫ్యామిలీ టూర్స్
వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కాశీలో సతీసమేతంగా పూజలు నిర్వహించారు పవన్. చంద్రబాబు ఆయన సతీమణి భువనేశ్వరితో కలిసి గురువారం, మే 16న ఆయన మహారాష్ట్రలోని కొల్హాపుర్ మహాలక్ష్మి ఆలయం, శిర్డీలోని సాయిబాబా ఆలయాలను దర్శించుకున్నారు. జగన్ ఫ్యామిలీతో కలిసి లండన్ టూర్ వెళ్ళారు. ఇక ఏపీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ షర్మిల అమెరికా వెళ్ళారని సమాచారం.

సంబంధిత పోస్ట్