త్వరలో రైతు భరోసా..!

68చూసినవారు
త్వరలో రైతు భరోసా..!
TG: రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘంలో విధివిధానాలను ఖరారు చేసి త్వరలోనే రైతుభరోసా పథకాన్ని అమలు చేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గురువారం తెలిపారు. ఈ పథకం అమలుపై ఇప్పటికే రైతుల అభిప్రాయాలను తీసుకుంటుకున్నామని పేర్కొన్నారు. తమ ప్రయత్నాన్ని హర్షించకపోగా… రైతు భరోసాను జాప్యం చేస్తున్నారంటూ భారాస మాజీ మంత్రులు విమర్శలకు దిగడం వారి స్థాయిని దిగజార్చుకోవడమేనని అన్నారు.

సంబంధిత పోస్ట్