అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్

202339చూసినవారు
అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
జోగులాంబ గద్వాల జిల్లాలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డివైడర్‌ను కారు ఢీ కొట్టి పల్టీలు కొట్టగా ముగ్గురు మృతి చెందారు. గద్వాల పట్టణం జమ్మిచేడు సమీపంలో ప్రమాదం జరగ్గా.. కారులో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటనలో నరేష్ (23), పవన్ కుమార్(28), ఆంజనేయులు(50) మృతి చెందారు. గోవర్ధన్(20), నవీన్(20), మహబూబ్(23)లకు తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్