పాఠశాలల మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలు

170922చూసినవారు
పాఠశాలల మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలు
ఏపీ రాష్ట్రంలో 10లోపు విద్యార్థులు, అసలు పిల్లలే లేని ఎయిడెడ్ పాఠశాలల మూసివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఏపీ వ్యాప్తంగా ఇలాంటి పాఠశాలలు 76 ఉన్నట్లు విద్యాశాఖ గుర్తించింది. వీటిని మూసివేయాలని గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్‌లో పని చేస్తున్న ఉపాధ్యాయులను స్థానిక అవసరాల మేరకు సర్దుబాటు చేసేందుకు ఇప్పటికే క్షేత్రస్థాయి అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్