కాజీపేట రైల్వే స్టేషన్‌లో అగ్నిప్రమాదం

553చూసినవారు
కాజీపేట రైల్వే స్టేషన్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్టేషన్‌ యార్డులో నిలిచి ఉన్న పాత ప్యాసింజర్‌ బోగీలో నుండి భారీ ఎత్తున మంటలు రావడం తీవ్ర కలకలం రేపింది. దీంతో అక్కడి ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు సంబంధిత అధికారులను అలర్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్