జనసేనలో చేరిన 50 కుటుంబాలు (వీడియో)

62చూసినవారు
అధికార వైసీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక నేతలు పార్టీకి రాజీనామా చేసి ఇతర పార్టీల్లోకి జంప్ అవుతున్నారు. తాజాగా పర్చూరు నియోజకవర్గం పర్చూరు గ్రామంలో వైసీపీ నేతలు, కాపు సామాజిక వర్గానికి చెందిన 50 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్