తెలుగు రాష్ట్రాల్లో నేటి వాతావరణ వివరాలు

1088చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో నేటి వాతావరణ వివరాలు
తెలుగు రాష్ట్రాల్లో భానుడి ప్రతాపం కొనసాగిస్తున్నాడు. సోమవారం దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 39.9 డిగ్రీల సెల్సియస్ అనంతపురంలో నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో రాత్రి మినిమం 22 డిగ్రీల సెల్సియస్ ఉండగా. ఏపీలో మినిమం 23 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. నేడు తెలంగాణలో పగలు సుమారు 35 డిగ్రీల సెల్సియస్, ఏపీలో సుమారు 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్