ఓడలో మంటలు.. సముద్రంలోకి దూకేశారు (వీడియో)

74చూసినవారు
థాయ్‌లాండ్‌లో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. సూరత్ థాని ప్రావిన్స్ నుంచి ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన కో టావో వద్దకు ఓ షిప్ బయల్దేరింది. అకస్మాత్తుగా అందులో మంటలు వచ్చాయి. కాసేపటికే మంటలు, పొగలు దట్టంగా కమ్ముకున్నాయి. దీంతో ప్రాణభయంతో 97 మంది ప్రయాణికులు ప్రయాణికులు లైఫ్ జాకెట్లు ధరించి సముద్రంలోకి దూకారు. ప్రయాణికులందరినీ కాపాడినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్