శివసేన మాజీ కార్పొరేటర్‌పై కాల్పులు.. (షాకింగ్ వీడియో)

84చూసినవారు
శివసేన (యూబీటి) నేత మాజీ కార్పెరేటర్ అభిషేక్ గోషల్కర్పై కాల్పులు జరిపారు. ఈ ఘటన ముంబైలోని తాహిసర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చేరారు. ఫేస్బుక్ లైవ్లో మాట్లాడుతుండగా అతడిపై కాల్పులు జరిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.

సంబంధిత పోస్ట్