విశ్వంభర సినిమాలో చిరు సరసన ఐదుగురు హీరోయిన్లు

65చూసినవారు
విశ్వంభర సినిమాలో చిరు సరసన ఐదుగురు హీరోయిన్లు
మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం 'విశ్వంభర'లో త్రిష ప్రధాన కథానాయికగా నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, మీనాక్షీ చౌదరి, సురభి, ఈషా చావ్లా కూడా సహా నాయికలుగా నటిస్తున్నారు. ఈ విషయం చిరు అభిమానులను ఆశ్చర్యపరిచింది.. కానీ విమర్శకులు మాత్రం 'అంతమందితో హాస్టల్ నడుపుతాడా' అని సెటైర్లు వేస్తున్నారు. ఇప్పటికే త్రిష పోర్షన్ షూటింగ్ పూర్తయింది.

సంబంధిత పోస్ట్