బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్..
ప్రభాస్ 'సాహో' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితురాలైంది. తాజాగా ఈ భామ గోవాలో జరిగిన తన ఫ్రెండ్ నికితా మేనన్ పెళ్లిలో సందడి చేసింది. తోటి ఫ్రెండ్స్తో కలిసి డ్యాన్స్తో దుమ్మురేపింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.