ప్రత్యేక హోదా హామీని నెరవేర్చుతారా? కాంగ్రెస్

85చూసినవారు
ప్రత్యేక హోదా హామీని నెరవేర్చుతారా? కాంగ్రెస్
ఆంధ్రప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తామన్న హామీని నెరవేర్చుతారా అని ప్రధాని మోదీని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ప్రశ్నించారు. మోదీ 3. 0 ప్రభుత్వం ఏర్పడుతుందని పదేపదే చెబుతున్నారని, అయితే ఇది మోదీ 1/3 ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. ‘తిరుపతిలో ఏపీకి భారీ పెట్టుబడులు వచ్చేలా ప్రత్యేక హోదా కల్పిస్తామని హామీ ఇచ్చి పదేళ్లు గడుస్తున్నా అది జరగలేదు. ఇప్పుడు ఆ హామీని నెరవేరుస్తారా? అని నిలదీశారు.

సంబంధిత పోస్ట్