టీఎస్పీఎస్సీకి నిధులు విడుదల చేస్తూ బుధవారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బడ్జెట్ కేటాయింపుల నుంచి రూ.40 కోట్లు విడుదల చేసింది. నిధులు ఇవ్వాలని కొంతకాలంగా ప్రభుత్వాన్ని టీఎస్పీఎస్సీ కోరుతూ వచ్చింది. తాజాగా ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసినట్లు పేర్కొంది.