ముఖ్యమంత్రి సహాయ నిధి.. పేదలకు ఆర్థిక భరోసా

470చూసినవారు
ముఖ్యమంత్రి సహాయ నిధి.. పేదలకు ఆర్థిక భరోసా
ముఖ్యమంత్రి సహాయనిది అనేది పేదలకు ఆర్థిక భరోసాను కల్పిస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఉప్పునుంతల మండల అధ్యక్షుడు కొత్త రవీందర్రావు అన్నారు. మండలంలోని పెద్దాపురం గ్రామానికి చెందిన రవికుమార్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన 15 వేల రూపాయల చెక్కును ఆదివారం ఆ కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ సర్పంచ్ శిరీష, స్కైలాబ్, సురేష్, తిరుపతయ్య, రమేష్, బాల్రాం తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్