పోడు భూముల రైతులకు పట్టాలు అందజేయాలి

359చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వం దళిత, గిరిజన, అర్హులైన భూమి లేని నిరుపేదలు సాగుచేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని బహుజన లెఫ్ట్ పార్టీ-బిఎల్ పి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ డిమాండ్ చేశారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ కేంద్రంలో బిఎల్పి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పోడు వ్యవసాయం చేస్తున్న ప్రజలకు పట్టాలు మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతుందని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్