మహాత్మా గాంధీకి నివాళి అర్పించిన ప్రభుత్వ విప్

891చూసినవారు
మహాత్మా గాంధీకి నివాళి అర్పించిన ప్రభుత్వ విప్
మహాత్మ గాంధీ జయంతి సందర్బంగా అచ్చంపేట పట్టణంలోని 5వ వార్డులోని గాంధీజీ విగ్రహానికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సోమవారం పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్వాతంత్య్ర సాధనలో గాంధీ కృషి ఎనలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు మనోహర్, కౌన్సిలర్ లావణ్య, ఆకుల వెంకటేష్, శ్రీను, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్