రేపు ఆ కాలనీల్లో పవర్ కట్

85చూసినవారు
రేపు ఆ కాలనీల్లో పవర్ కట్
గద్వాల జిల్లా అయిజ మున్సిపాలిటీలోని భరత్ నగర్, మైలోని గడ్డ, కొత్త బస్టాండ్ కాలనీల్లో రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పవర్ కట్ ఉంటుందని ఏడీఈ నీలి గోవిందు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. భరత్ నగర్లో అదనపు ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేయడం కొరకు ఆయా కాలనీలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని తెలిపారు. వినియోగదారులు గ్రహించి సహకరించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్