భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులు

64చూసినవారు
భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులు
కొత్తకోట మున్సిపల్ కేంద్రంలో ఉద్యమకారుడు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగరాల శ్రీనివాస్ రెడ్డి అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి కొత్తకోటకు చేరుకొని ఆయన భౌతిక దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్