ఓటు హక్కు వినియోగించుకున్నకాంగ్రెస్ నేత రాజశేఖర్రెడ్డి
ధరూర్ మండలం బురెడ్డిపల్లె గ్రామంలో ఓటు హక్కు ను వినియోగించుకున్న రమ్య ఇండస్ట్రీ అధినేత, కాంగ్రెస్ నాయకులు బండ్ల శ్రీదేవి, బండ్ల రాజశేఖర్ రెడ్డి దంపతులు సోమవారం ఓటు హక్కును వినియోగించుకున్నారు. ధరూర్ మండలం బూరెడ్డిపల్లి గ్రామంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ నాగర్ కర్నూల్ ఎంపీగా డాక్టర్ మల్లు రవి భారీ మెజార్టితో గెలుస్తున్నట్లు తెలిపారు.