ప్రభుత్వాలు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

71చూసినవారు
ప్రభుత్వాలు పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
నాగర్‌కర్నూల్ జిల్లా పరిధిలోని తురకలపల్లి గ్రామానికి చెందిన మల్లమ్మ ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన 60, 000 రూపాయల సిఎంఆర్ఎఫ్ చెక్కును శుక్రవారం బాధిత కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో నాగులు నాయక్, మాజీ సర్పంచ్ కృష్ణ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్