శ్రీ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న జిల్లెల చిన్నారెడ్డి

82చూసినవారు
దక్షిణ కాశీగా 5 వ శక్తిపీఠంగా ప్రఖ్యాతగాంచిన అల్లంపూర్ శ్రీ జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని శనివారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా. జిల్లేల చిన్నారెడ్డి దర్శించుకున్నారు. ఆలయ ఈఓ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జరిగింది. రానున్న రోజుల్లో అమ్మవారి ఆలయాన్ని మరింతో అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో వనపర్తి, పెబ్బేరు మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్