రుద్రాక్షలతో వినాయకుడు(వీడియో)

61చూసినవారు
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో రుద్రాక్షలతో వినాయకుడు అందరికి దర్శనిమిస్తున్నాడు. వీరబాబు అనే తాపీ మేస్త్రి రుద్రాక్షలతో వినాయకుడిని రూపొందించాడు. ఏటా పర్యవరణ అనుకూల విగ్రహాలను వీరబాబు తయారు చేస్తుంటారు. రెండేళ్ల క్రితం 45 కిలోల వరిపిండితో మూడున్నర అడుగుల వినాయక విగ్రహం తయారీ చేశాడు. గత ఏడాది 30 కేజీల పసుపుతో విగ్రహం రూపొందించాడు. ఈ ఏడాది రుద్రాక్షలతో బొజ్జ గణపయ్య, శివలింగాన్ని తయారు చేశారు.

సంబంధిత పోస్ట్