ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. తనకు నచ్చిన, ఆసక్తికరంగా అనిపించిన వీడియోలను ట్విటర్లో పోస్ట్ చేస్తుంటారు. ఆ వీడియోలపై తన అభిప్రాయాలను చెబుతుంటారు. తాజాగా ఆయన కొండల్లో అమ్మాయిలు
క్రికెట్ ఆడుతున్న వీడియోను షేర్ చేశారు. దానికి ‘
ఇండియా క్రికెట్ను నెక్స్ట్ లెవల్కు తీసుకెళ్లింది’ అంటూ క్యాప్షన్ పెట్టారు. ఈ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.