దీప్తి షణ్ముఖ్ అభిమానులకు శుభవార్త

579చూసినవారు
దీప్తి షణ్ముఖ్ అభిమానులకు శుభవార్త
త్వరలో దీప్తి సునయన, షణ్ముఖ్ కలిసి ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు. ఈ క్రమంలోనే వారు ఇద్దరు కలవాల్సి వస్తుందని తెలుస్తోంది. గతంలో వీరిద్దరూ కలిసి జంటగా చేసిన పాటలు, ప్రాజెక్ట్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ఇక రాబోయే ప్రాజెక్ట్ యూట్యూబ్ ని షేక్ చేసే ప్రాజెక్ట్ అవుతుందని సమాచారం. కాగా ఇదే క్లోజ్ నెస్ మెయింటేన్ చేస్తే మళ్లీ ప్రేమ చిగురించే అవకాశం లేకపోలేదు. ఆ తర్వాత పెళ్లి చేసుకునే ఛాన్స్ కూడా ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్