గోవా వెళ్లే రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్

81చూసినవారు
గోవా వెళ్లే రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్
తెలుగు రాష్ట్రాల నుంచి గోవా వెళ్లే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సికింద్రాబాద్ నుంచి వాస్కోడిగామా (గోవా) వెళ్లేందుకు కొత్త ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనుంది. ఈ బై వీక్లీ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయల్దేరి గోవా నుంచి గురువారం, శనివారం తిరుగు ప్రయాణం అవుతుంది. త్వరలో ఇది అందుబాటులోకి రానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్